పార్ల‌మెంట్‌లో నేటి నుంచి అర‌కు కాఫీ!

భార‌త పార్ల‌మెంట్‌లో అర‌కు కాఫీ స్టాళ్లు నేడు ప్రారంభ‌మ‌య్యాయి. స్పీకర్‌ ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వ‌ర్యంలో ఎంపీలు…

డీలిమిటేష‌న్‌పై ప్ర‌ధాని మోడీకి వైయ‌స్ జ‌గ‌న్ లేఖ‌

డీలిమిటేష‌న్‌పై ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఆందోళ‌న నెల‌కొన్న వేళ‌ ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ…

వైసీపీ కార్యకర్త దారుణ హత్య

ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం జ‌రిగింది. వైసీపీ కార్య‌క‌ర్త‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త‌మార్చారు. బండి ఆత్మ‌కూరు మండ‌లం లింగాపూర్…

అట్ట‌డుగు వ‌ర్గాల‌పై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం

రాష్ట్రంలో అట్ట‌డుగు వ‌ర్గాల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. బొత్స స‌త్య నారాయ‌ణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద…

స్టేడియంకు వైయ‌స్ఆర్ పేరు తొల‌గింపుపై వైసీపీ ఆందోళ‌న‌

విశాఖలోని అంత‌ర్జాతీయ స్టేడియంకు వైయ‌స్ఆర్ పేరు తొల‌గించ‌డంపై వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు స్టేడియం వ‌ద్ద నేడు…

అసెంబ్లీకి దొంగ‌ల్లా వ‌చ్చి సంత‌కాలు చేసి పోతున్నారు – స్పీక‌ర్

కొంద‌రు ఎమ్మెల్యేలు దొంగ‌ల్లా అసెంబ్లీకి వ‌చ్చి సంత‌కాలు చేసి వెళ్లిపోతున్నార‌ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. గురువారం అసెంబ్లీ…

శాస‌న‌మండ‌లిలో బొత్స వ‌ర్సెస్ లోకేష్‌

ఏపీలో విద్యా వ్య‌వ‌స్థ‌పై శాస‌న మండ‌లిలో వాడీవేడీ చ‌ర్చ జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యా శాఖ ప‌ని తీరుపై, ప్ర‌భుత్వ…

వైసీపీకి బిగ్ షాక్‌!

ఏపీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేత‌లు వ‌రుస షాక్‌లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు,…

నేడు ఢిల్లీకి ప‌వ‌న్‌, చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు విజయవాడ…

పిల్ల‌ల్ని చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌

ఏపీలోని ప‌శ్చిగోదావ‌రి జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ తండ్రి త‌న పిల్ల‌ను చంపి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తాడేపల్లిగూడెంలో జ‌రిగిన ఈ…