జ‌నాభా పెంచ‌క‌పోతే ముస‌లోళ్లే ఉంటారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌నాభాపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌నాభా త‌గ్గిపోతుంద‌ని, ఒక జంట ఇద్ద‌రి కంటే ఎక్కువ మందికి జ‌న్మ‌నివ్వాల‌ని…

ఏపీ డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్

డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న ఏప్రిల్ మొద‌టి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.…

నేడు ఢిల్లీకి ప‌వ‌న్‌, చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు విజయవాడ…

త‌ణుకులో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు నేడు పర్యటించారు. ఎన్టీఆర్‌ పార్క్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు.…

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌కు హ‌రిరామ జోగ‌య్య లేఖ‌

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు లేఖ‌లు రాస్తూ ఎప్ప‌డు వార్త‌ల్లో నిలిచే మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ జోగ‌య్య తాజాగా మ‌రోసారి…

దిశ యాప్ దిక్కుమాలిన యాప్ – సీఎం చంద్ర‌బాబు

వైసీపీ హ‌యాంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్ అని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కూట‌మి ప్ర‌భుత్వం…

మ‌హిళ‌లు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్స‌హిస్తాం

రాష్ట్రంలో మ‌హిళ‌లు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్స‌హిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా…

నేడు వైజాగ్‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ర‌చించిన ప్ర‌పంచ చ‌రిత్ర పుస్త‌కాన్ని సీఎం చంద్ర‌బాబు ఆవిష్క‌రించ‌నున్నారు.ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ…

కూట‌మి పాల‌న‌లో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ధ్వంసం

కూట‌మి ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌లో ఏపీలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ధ్వంస‌మ‌య్యాయ‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్…

నేడు చిత్తూరులో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈరోజు మధ్యాహ్నం రామానాయుడు పల్లెలో సీఎం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల‌ను…